15 June, 2026 | 11:13 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఆరు గ్యారంటీల బిల్లుపై పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ

21-03-2026 03:56 PM

హైదరాబాద్: పార్టీ లీగల్ సెల్ విభాగంతో పాటు, సీనియర్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) తెలంగాణ భవన్‌లో సమావేశం అయ్యారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం ప్రైవేటు బిల్లుపై కేటీఆర్ చర్చిస్తున్నారు. ఆరు గ్యారంటీలపై మూడు బడ్జెట్లు దాటినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని బీఆర్ఎర్ ఆరోపిస్తోంది. అవసరమైన నిధులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, ఇందులో భాగంగా కేటీఆర్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రైవేట్ మెంబర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు.