27 June, 2026 | 7:32 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

తెలంగాణ అప్పుల్లో మునిగింది — అసెంబ్లీ సమావేశాల్లో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు!

16-03-2026 03:15 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Session) సోమవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్  ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు అభ్యతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న అంసతృప్తిని ప్రభుత్వం పరిష్కరించాలని కూనంనేని డిమాండ్ చేశారు. డబ్బుల్లేక ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం 25 రోజుల నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.