10 May, 2026 | 12:56 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

03-12-2025 06:47 PM

చిలుకూరు: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో దివ్యాంగులకు క్రీడ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎం. గురవయ్య మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వ నుండి వచ్చే సౌకర్యాలు పొందాలని ప్రతి బుధవారం కేంద్రంలో నిర్వహించే ఫిజియోథెరపీని సద్వినియోగం చేసుకోవాలని మంచి విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు ఉపాధ్యాయులు, సుమలత, పద్మ, ఎంఆర్సి, సిబ్బంది పాల్గొన్నారు.