30 June, 2026 | 11:00 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఈ వారం వార్తల్లో..

01-03-2026 12:22 AM

సంధికాలంలో పన్నీర్ సెల్వం

తొలినాళ్లలో అన్నాడీఎంకే కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పన్నీరు సెల్వం సీఎం వరకూ ఎదిగారు. పార్టీ అధినేత్రి జయలలితకు విశ్వాసపాత్రుడయ్యారు. ఆమె జైలుకు వెళ్లిన సందర్భాల్లో మూడుసార్లు ఆపత్కాల సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మరణం తర్వాత అనూహ్యంగా పార్టీ నుంచి బహిష్కృతుడయ్యారు. తాజాగా డీఎంకే గూటికి చేరారు. ఆయన గమనమేంటో ఇకపై తేలాలి..

పడిలేచిన కెరటం కేజ్రీవాల్

ఒక సివిల్ సర్వెంట్ సైతం సీఎం కావొచ్చని అరవింద్ కేజ్రీవాల్ నిరూపించారు. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీ రాజకీయాలను శాసించారు. దేశ రాజధానిలో విద్యా వికాసానికి బాటలు వేశారు. తర్వాత అనుయాయులతోపాటు ఆయన కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారు. చివరకు కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వచ్చారు. ఇక తాను ఢిల్లీ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తానని శపథం చేశారు. ఇక ఆ పొలిటికల్ గేమ్ చూడాల్సిందే!!