26 May, 2026 | 6:35 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

ఆదర్శ దంపతులకు పెండ్లిరోజు శుభాకాంక్షలు

23-02-2026 12:00 AM

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లక్ష్మీబాయి దంపతులు

సికింద్రాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): నిరంతరం ప్రజా సేవ చేస్తూ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా అభివృద్ధి పను లే కాదు నా అన్న వారికి ఎవరు లేకున్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తున్న కూకట్ పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యేమాధవరం కృష్ణారావు లక్ష్మీబాయి దంపతులకు వివాహ వార్షికోత్సవ సందర్భంలో కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలో ప్రజలు,ఎమ్మెల్యేలు, తాజా మాజీ కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ కోఆర్డినేటర్, నాయకులు, కార్యకర్తలు మాధవరం కృష్ణారావు అభిమానులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.