20-02-2026 01:56:01 AM
పెబ్బేరు పిబ్రవరి 19: పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో పీర్ల చావిడి నిర్మాణం పనుల కోసం గురువారం మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్,కౌన్సలర్లు భూమి పూజ చే శారు. ఈ సందర్భంగా ఎస్ డి ఎఫ్ (SDF) నుంచి మంజూరైన రూ.7.50 లక్షల వ్య యంతో పీర్ల చావిడి నిర్మాణ పనులు ప్రా రంభించారు.
ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి ,మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని, పాండేశ్వర్ రెడ్డి,వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, 12వ వార్డ్ కౌన్సిలర్ సౌజన్య దిలీప్ రెడ్డి,మిగతా కౌన్సిలర్లు తాటికొండ కృ ష్ణ, భాగ్యలక్ష్మి శివ, శివ సాయి, నాయకులు గౌని యుగేందర్ రెడ్డి, ఎండ్ షబ్బీర్,రాజు తదితరులు పాల్గొన్నారు.