30 June, 2026 | 9:49 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు

28-07-2025 01:58 AM

సుందర్, జడేజా అజేయ సెంచరీలు

మాంచెస్టర్, జూలై 27: టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ నడుమ జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజైన ఆదివారం భారత బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్ష పెట్టారు. ఓవర్‌నైట్ బ్యాటర్లు రాహుల్ (90), గిల్ (103)లకు తోడు, ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (101*), రవీంద్ర జడేజా (107*) పోరాటపటిమతో ఓడిపోయే స్థితి నుంచి తేరుకున్న గిల్ బృందం చివరికి నాలుగో టెస్టును డ్రాగా ముగించింది.