20 April, 2026 | 9:03 PM

Breaking News

చలో జగిత్యాల.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పీర్జాదిగూడ బీఆర్ఎస్ శ్రేణులు   •   ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   పెళ్లిరోజు... మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ   •   రైతుకు మద్దతు ధర కల్పించడమే ప్రధాన లక్ష్యం   •   ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దు   •   శిశుమందిర్ అభివృద్ధికి సహకరిస్తా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే   •   మధిర మండలంలో కుల బహిష్కరణ కలకలం   •   చిన్నారుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం ముఖ్యం   •   ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కాయకల్ప నిపుణుల బృందం   •  

కోర్టు ఉత్తర్వులను అమలు చేయండి

02-10-2025 12:00 AM

జిన్నారం, అక్టోబర్ 1 : జిన్నారం మున్సిపల్ రాళ్లకత్వ పరిధిలోని 286 సర్వే నెంబర్ లో జరుగుతున్న క్రషర్ ఏర్పాటు పనులు ఆ పాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు రాళ్లకత్వ గ్రామస్తులు తెలిపారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను బుధవారం క్రషర్ యాజమాన్యంతో పాటు జిన్నారం సీఐ, ఎస్‌ఐకి  అందజేశారు.

కోర్టు ఉత్తర్వులను అమలు చే యాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశా రు. పనులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ క్ర మంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జ రిగితే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు బాధ్యత వహించాలన్నారు.