30 June, 2026 | 10:11 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కోర్టు ఉత్తర్వులను అమలు చేయండి

02-10-2025 12:00 AM

జిన్నారం, అక్టోబర్ 1 : జిన్నారం మున్సిపల్ రాళ్లకత్వ పరిధిలోని 286 సర్వే నెంబర్ లో జరుగుతున్న క్రషర్ ఏర్పాటు పనులు ఆ పాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు రాళ్లకత్వ గ్రామస్తులు తెలిపారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను బుధవారం క్రషర్ యాజమాన్యంతో పాటు జిన్నారం సీఐ, ఎస్‌ఐకి  అందజేశారు.

కోర్టు ఉత్తర్వులను అమలు చే యాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశా రు. పనులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ క్ర మంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జ రిగితే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు బాధ్యత వహించాలన్నారు.