13 July, 2026 | 5:26 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

సిట్ విచారణకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

01-02-2026 07:32 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సిట్ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, నాయకులు ఎగుమామిడి రమణారెడ్డి, అంకారపు రవీందర్, కందుకూరి రామ గౌడ్, టౌన్ యూత్ అధ్యక్షుడు ఎగుర్ల కనకరాజు, ఎండి హమీద్, తేంబర వేణి శ్రీనివాస్, వెంగళ రమేష్, మామిడాల విజయ్ పాల్గొన్నారు. కేసీఆర్‌పై రాజకీయ కక్షతో విచారణ చేపట్టారని, వెంటనే ఈ చర్యలను విరమించాలని నాయకులు డిమాండ్ చేశారు.