27 May, 2026 | 5:23 PM

Breaking News

ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •   మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు   •  

తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు

27-05-2026 03:52 PM

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో బుధవారం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. కరీంనగర్, హైదరాబాద్(Hyderabad) లో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. నాలుగు కంపెనీలకు సంబంధించి ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. GST(Goods and Services Tax) కట్టకుండా కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.