9 April, 2026 | 10:21 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

నామినేషన్ ప్రక్రియను ప్రారంభించిన డి.ఎస్.పి నరేందర్ గౌడ్

30-11-2025 01:50 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండల సమీకృత కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన నాలుగు కౌంటర్ లో నామినేషన్ కొరకు ఏర్పాటుచేసిన సదుపాయాలను బందోబస్తును పరిశీలించిన డిఎస్పి నరేందర్ గౌడ్. వీరితోపాటు సిఐ రంగ కృష్ణ ఎస్సై శివానందం, ఎంపీడీవో శాలిక, అధికారి శరత్ ఉన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు నాలుగు కౌంటర్లను భారీ బందోబస్తు మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల  రీటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో నామినేషన్ ప్రక్రియ మొదలవనుంది.