గవర్నర్ ప్రసంగం అర్థంకాలే: కూనంనేని
17-03-2026 01:08 AM
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): గవర్నర్ ప్రసంగం మూడు భాషల్లో ఉండటంతో అర్థం కాలేదని, ప్రజల్లో కనరాని అసంతృప్తి ఉందన్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలని, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలని కోరారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులు, గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.




