13 July, 2026 | 5:26 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఇల్లందు ఏరియాలో పర్యటించిన కార్పొరేట్ జీఎం (ఎస్టేట్)

02-05-2026 08:08 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (ఎస్టేట్) లక్ష్మిపథి గౌడ్ శనివారం ఇల్లందు ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా నూతన జే కే కోల్ మైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. ప్రాజెక్టు పరిధిలో కొత్తగా నిర్మించిన రోడ్లు, జరుగుతున్న పనులను సమీక్షించారు. పనుల పురోగతిపై ఏరియా జీఎం వి. కృష్ణయ్యని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.