15 May, 2026 | 11:38 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

సీఎం సభకు ఏర్పాట్లు.. కానిస్టేబుళ్లకు ప్రమాదం

03-02-2026 12:24 PM

హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీఏ కార్యాలయం(Miryalaguda RTA Office) వద్ద మంగళవారం కంటైనర్ బీభత్సం సృష్టించింది. మిర్యాలగూడలో అతివేగంతో దూసుకొచ్చిన కంటైనర్ బైకుపై వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుళ్లకు(Police Constablesమజార్, సురేశ్ కు తీవ్రగాయాలయ్యాయి. 

బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సభకు బాధితులు ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.