4 July, 2026 | 11:17 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ

09-10-2025 12:00 AM

నిర్మల్, అక్టోబర్ ౮ (విజయక్రాంతి): కాం గ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో బుధవారం ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వివిధ వ్యాపార కోడలు విద్యాసంస్థలు ప్రజల వద్దకు వెళ్లి పార్లమెంట్ ఇన్చార్జి రాంభూపాల్ డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమా న్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు