9 April, 2026 | 5:34 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

22, 24వ వార్డుల్లో పోషక పక్వాడ కార్యక్రమం నిర్వహణ

09-04-2026 03:26 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణం 22, 24వ వార్డుల్లో నిర్వహించిన పోషక పక్వాడ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు కొర్లపాటి శివ కిరణ్, శనిగారపు శృతి పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు.  రక్తహీనత, పోషకాహార లోపం నివారణకు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, పిల్లల ఎదుగుదలలో సమతుల్య ఆహారం, శుభ్రత ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ధనలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సక్కుబాయి, సరస్వతి, అరుణకుమారి, ఆశా వర్కర్ కరుణ తదితరులు పాల్గొన్నారు.