27 March, 2026 | 2:28 PM

Breaking News

నేపాల్‌ ప్రధానిగా బాలేంద్ర షా.. పగ్గాలు చేపట్టిన అతిపిన్న వయస్కుడు   •   శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •   పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్   •   శ్రీరామనవమి వేళ.. 48 ఆవులను కాపాడిన భజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు   •   హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు   •  

సికింద్రాబాద్ నుండి ఖానాపూర్ కు బస్సు

25-03-2026 03:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఖానాపూర్- కడం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో జేబీఎస్ (సికింద్రాబాద్) నుండి నిర్మల్, ఖానాపూర్ కడెంకు బస్సు నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరి తెలిపారు ప్రతిరోజు రాత్రి 22:20 కి సూపర్ లగ్జరి బస్సు సికింద్రాబాద్ నుండి బయలుదేరి ఖానాపూర్ కడెం చేరుకుంటుందన్నారు. ఖానాపూర్, కడం పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినించుకోవాలని సూచించారు.

లోకేశ్వరం అబ్దుల్లాపూర్ సర్వీస్

నిర్మల్ నుండి లోకేశ్వరం మండల మీదుగా అబ్దుల్లాపూర్ వరకు బస్సు నడిపిస్తున్నట్టు నిర్మల్ పండరి తెలిపారు. గతంలో ఈ బస్సు నిజాంబాద్ జిల్లా నందిపేట్ వరకు వెళ్లేదని ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు దాన్ని అబ్దుల్లాపూర్ వరకు మన్నించడం జరిగిందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వించుకోవాలన్నారు