1 July, 2026 | 8:09 PM

Breaking News

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •  

మంత్రి జూపల్లి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఆశా వర్కర్లు

21-03-2026 12:07 AM

కొల్లాపూర్ టౌన్ , మార్చి 20: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాంత ఆశా వర్కర్లు శుక్రవారం కొల్లాపూర్ పట్టణంలోని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. రూ.18,000 వేతనం, పీఎఫ్, పెం డింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశా రు. హామీలు అమలు చేయలేదని ఆరోపి స్తూ, సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 28న అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. వారికి మద్దతుగా సిఐటియు, టిఆర్పి పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.