15 June, 2026 | 6:29 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

పేకాట రాయుళ్ల అరెస్ట్.. నగదు స్వాధీనం

15-06-2026 05:18 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని మూడేగాం గ్రామ శివారులో  సోమవారం పేకాట ఆడుతున్న ఆరుగురుని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.విశ్వసనీయ సమాచారం మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడేగావ్ గ్రామ శివారులో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించి ఆడుతున్న ఆరుగురుని అదుపులోకి తీసుకోని, వారి వద్ద నుండి రూ.35,700 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నాట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగుతోంది.