30 June, 2026 | 11:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అనాఘపురి కాలనీలో అన్నీ సమస్యలే

21-04-2026 01:07 AM

సమస్యలపై అధికారులకు వినతి

మేడిపల్లి ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ పరిధిలోని అనాఘపురి కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరు తూ సోమవారం డిప్యూటీ కమిషనర్కు విన తి పత్రం సమర్పించారు. కాలనీలో రోడ్లు, డ్రైనే జీ, త్రాగునీటి పైపులైన్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వీటి వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. 

ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దాచపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి రావుల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఆకుల సదాశివ గుప్త ఉపాధ్యక్షుడు ఏనుగు సంజీవరెడ్డి, సలహాదారుడు గొట్టిముక్కల వెంకటరెడ్డి, సత్యనారా యణ, కొమ్మ బాబు తదితరులు పాల్గొన్నారు.