17 June, 2026 | 8:36 PM

Breaking News

సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •  

ఆర్చరీ పోటీలను ప్రారంభించిన అదనపు కలెక్టర్

01-11-2025 08:29 PM

నిర్మల్ రూరల్: నిర్మల్ మండలంలోని గంగాపూర్ ఆశ్రమ గిరిజన బాలుర పాఠశాలలో శనివారం అండర్ 14 అండర్ 17 జిల్లా స్థాయి అర్చరి పోటీలను స్థానిక సంస్థల అదన కలెక్టర్ పైజాన్ అహ్మద్ ప్రారంభించారు. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు హాజరు కాగా ప్రతిభ ఆధారంగా జిల్లాస్థాయి క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఈ టి ముఖ్య రమేష్ వ్యాయామ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.