మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి
ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను బోధిస్తున్నాయని మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రమేష్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఆధునికమైన మౌలిక వసతులతో కూడిన క్లాస్ రూములు, డిజిటల్ క్లాస్ రూమ్, గణితం, సాంఘిక శాస్త్రం, సైన్స్ కు సంబంధించిన పరికరాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ప్లే గ్రౌండ్, బాత్రూం, లెట్ రూమ్స్ కలవని తెలిపారు.
30-06-2026