23 March, 2026 | 5:43 PM

Breaking News

ఇరాన్‌‌తో యుద్ధానికి బ్రేక్.. ట్రంప్ సంచలన ప్రకటన   •   మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్   •   పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి   •   రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్.. అంకెల గారడి బడ్జెట్   •   ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి   •   కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి   •   ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం   •   అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం   •  

నీటిని పొదుపుగా వాడుకోవాలి

23-03-2026 02:28 PM

సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్

దేవరకొండ,(విజయక్రాంతి): వేసవికాలంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ అన్నారు. సోమవారం దేవరకొండ మండలంలోని మైనంపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు   ప్రజలకు వ్యాధులు  రాకుండా అనారోగ్యానికి గురి కాకుండా  ఉంటారు అని అన్నారు.  ఈ సమావేశంలో ఉప సర్పంచ్ లాలు.పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్. వార్డు సభ్యులు కొర్ర లక్ష్మీ ప్రశాంత్. కొర్ర సునీత బద్దు.పులిజలా సంతోష వెంకట్.కొర్రకిషన్.ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి. అంగన్వాడీ టీచర్ బుజ్జి. కలమ్మ. ఏ ఎన్ ఎం విజయ. ఆశ కార్యకర్త ధనమ్మ. అలివేలు. తదితరులు పాల్గొన్నారు.