20 March, 2026 | 6:43 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి

20-03-2026 01:18 AM

ముకరంపురా, మార్చి19(విజయక్రాంతి):కరీంనగర్ మహాశక్తి ఆలయంలో  పంచాం గ శ్రవణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హంపీ విరూపాక్ష వి ద్యారణ్య పీఠాధిపతి శ విద్యారణ్య భారతి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుగ్రహ భాషణ చేసిన విద్యారణ్య భారతి భారీగా తరలివచ్చిన భక్తులు.