12 March, 2026 | 2:28 PM

Breaking News

మళ్లీ తెరపైకి మద్యం కేసు.. కవిత ఇంటికి సీబీఐ అధికారులు   •   నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే   •   భారత్‌కు ఊరట.. ఆయిల్ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి   •   అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి   •   పోలీస్ భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు   •   పెళ్లికి వెళ్తుండగా వాహనం బోల్తా.. ఇద్దరు మృతి   •   రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి   •   గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి   •   గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి   •   గాజులపేట కాలనీలో నీటి సమస్యకు పరిష్కారం   •  

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

12-03-2026 10:54 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ(Maripeda) బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గాలివారి గూడెం గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్, బిక్షం అనే యువకులు మహబూబాబాద్ నుండి గాలి వారి గూడెం గ్రామానికి బైక్ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మరణించారు. మరిపెడ ఎస్ ఐ కోటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.