11 May, 2026 | 10:14 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

24-02-2026 01:21 PM

ముంబై: స్టాక్ మార్కెట్లు(Stock markets) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టాల్లో ఉండగా, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతుంది. ఐటీ కంపెనీల షేర్ల అమ్మకాల ఒత్తిడి వల్ల దేశీయ మార్కెట్లు నష్టాల బారిన పడ్డాయి. ఐటీ కంపెనీల షేర్లు దాదాపు 4 శాతం మేర పడిపోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లపై అధిక ప్రభావం పడింది.