26 May, 2026 | 6:50 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

ముగిసిన క్రీడా పోటీలు

22-12-2025 09:11 PM

మునిపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో గత 15వ తేదీ నుంచి జరిగిన జిల్లాస్థాయి క్రీడా పోటీలు సోమవారం ముగిసాయి. ఈ ముగింపు కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు హాజరై క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ తాజుద్దీన్, హెచ్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఎంఈఓ బీమ్ సింగ్, లింగంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సురభి చైతన్య, కాంప్లెక్స్ తుకారం, తెలంగాణ పిఈటిల అధ్యక్షుడు సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.