26 May, 2026 | 6:32 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

13-10-2025 05:10 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయంలో కొలువుదిరిన పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామికి సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంచడం జరిగింది. అన్ని రకాల ప్రశాంతత ఆధ్యాత్మికతతోనే సాధ్యమవుతుందని, ధార్మిక శక్తితోనే అన్ని బాధలను జయించగలమని పూజలో భాగంగా భక్తులకు తెలియజేయడం జరిగింది.