26 May, 2026 | 5:35 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు

13-10-2025 05:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం వడ్యాల్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఎస్జీఎఫ్ 69వ అండర్-14 జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఈ పోటీలను ప్రారంభించి జిల్లా స్థాయిలో బాల బాలికల జట్లను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన క్రీడాకారులు జోనల్ స్థాయిలో పాల్గొనవలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ కార్యదర్శి రవీందర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.