20 June, 2026 | 3:35 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

సైన్స్ విజ్ఞానంతోనే సమాజం అభివృద్ధి

30-12-2025 02:08 AM

నిర్మల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): సైన్స్ విజ్ఞానంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం కొండాపూర్ సెంటమ్స్ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభించారు. ఈ సం దర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆయా ప్రభుత్వ పాఠశాల ప్రైవే ట్ పాఠశాల విద్యార్థులు సైన్స్ విజ్ఞానం తెలియజేసే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.