20 June, 2026 | 4:04 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

మంత్రి భోజనం ముచ్చట

24-11-2025 07:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడు గురుకుల పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ నాగేష్ మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బుజ్జి పటేల్ తో  విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

భోజనం చేస్తూనే విద్యార్థులతో ముచ్చట పెట్టి ప్రతిరోజు భోజనం ఇలాగే ఉంటుందా అని ఆరా తీయగా ఎస్ అనడంతో సంతోషం వ్యక్తం చేశారు బాగా చదువుకోవాలి పైకి రావాలి మీ కోసం ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంది చదువుకుంటారా అంటూ ప్రోత్సహించారు ప్రిన్సిపల్ ప్రశాంతిని పాఠశాలకు ఏ అవసరం వచ్చినా తమకు గుర్తుచేయాలని సూచించారు.