10 June, 2026 | 6:07 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •   బొల్లారంలో గ్రామసభ   •   లంబాడితండాలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాo   •   మహిళల రక్షణకు ప్రాధాన్యత   •   అక్రిడిటేషన్ కార్డుల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి

10-06-2026 05:32 PM

ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్

ఖానాపూర్,(విజయక్రాంతి): పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని పాఠశాలలు పున ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మండలంలోని అన్ని పాఠశాలల్లో పరిసరాలు బాగు చేయాలని ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్ అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి తర్లపాడు గ్రామాల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో పరిశుభ్రతను సమీక్షించారు. పాఠశాలలు 15వ తేదీన ప్రారంభమయ్యే నాటికి వసతులు సరిచూసుకోవాలని ఆమె అన్నారు.