17 April, 2026 | 2:26 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఈ నెల 20న స్కూల్ కమిటీ సమావేశాలు

18-12-2025 05:42 PM

నిర్మల్ (విజయక్రాంతి): విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈనెల 20న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎంసి కమిటీల సమావేశం నిర్వహించుకుని పాఠశాల అభివృద్ధిపై చర్చించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. ఈ సమావేశంలో పోషక ఆహారోత్సవం పాఠశాల అభివృద్ధి విద్యా ప్రణాళిక పాఠశాల అవసరాలు అంశాలపై చర్చించి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో ఈ సమావేశాలు నిర్మించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.