మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు
07-07-2026 04:50 PM
నిర్మల్,(విజయక్రాంతి): వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డులో పారిశుధ్య పనులను చేపట్టినట్టు నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కాల్వ గడ్డ నాయుడు వాడ కాలనీలో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది ఇబ్బంది పడకుండా పనులు చేపట్టినట్టు తెలిపారు.






