10 June, 2026 | 2:56 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

పాఠశాలలను తనిఖీ చేసిన ఆర్జేడీ

01-12-2025 05:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను సోమవారం విద్యాశాఖ ఆర్జేడి సత్యనారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు చేపట్టిన పనులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాల నిర్మాణాలు పాఠశాలలో విద్యాబోధన రైతుల అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఉపాధ్యాయులు ఉన్నారు.