10 June, 2026 | 2:47 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

10-06-2026 01:47 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానక సత్యం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గౌరు రాజయ్యకు రూ.50,000, మానుక కృష్ణవేణికి రూ.17,500, చేకూట దయామణికి రూ.17,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసాను కల్పిస్తోందని మానక సత్యం పేర్కొన్నారు.