14 July, 2026 | 6:20 PM

Breaking News

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •   త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ   •   ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ   •  

సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు

14-07-2026 05:44 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ ఐదవ వార్డు లో ఉన్న సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కలు తొలగించారు. మంగళవారం ఆ వార్డ్ కౌన్సిలర్ మేస పోసమ్మ సతీష్ ఆధ్వర్యంలో ఈ పిచ్చి మొక్కలు తొలగింపు కార్యక్రమం జరిగింది. కాలనీ ఆనుకుని ఉన్న ఈ కట్ట పై పిచ్చి మొక్కలు పేరుకుపోవడం రాకపోకులకు తీవ్ర అంతరాయంగా ఉండడంతో కాలనీ వాసుల అభ్యర్థన మేరకు ఈ తొలగింపును చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆయనతోపాటు కాలనీవాసులు పలువురు ఉన్నారు.