6 July, 2026 | 1:05 PM

Breaking News

ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •   పారిశుద్ధ్యం... పంచాయతీ కేంద్రాల్లో అధ్వానం   •   శిథిలావస్థకు చేరిన బేల తహసీల్దార్ కార్యాలయం   •  

సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు

06-07-2026 12:14 PM

బోథ్, జులై 6 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో నీ మురికి కాలువ లో ముల్ల పొదలు పెరగడంతో సోమవారం కాలువలోని ముండ్ల పొదలను తొలగించారు. వర్షాకాలంలో పొదల వల్ల వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతోపాటు కాలనీలోకి వెళుతుండడంతో చెట్లను తొలగించడం జరుగుతుందని ఈవో అశోక్ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు గ్రామంలో ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా ఉండాలని సూచించారు