26 May, 2026 | 6:22 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించండి

10-12-2025 07:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఎన్నికల విధులలో పాల్గొంటున్న(సిబ్బంది) ఉపాధ్యాయులు అర్ధరాత్రి వరకు ఎన్నికల విధులలో పాల్గొంటారు కాబట్టి, మరుసటి రోజు విధులకు హాజరవడం కష్టంతో కూడిన పని. కావున ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించాలని ఎస్.టి.యు.టి.ఎస్ నిర్మల్ జిల్లా శాఖ జిల్లా(ఎన్నికల అధికారి) జిల్లా కలెక్టర్ కి ప్రాతినిధ్యం చేయగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎస్టియుటిఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, సారంగాపూర్ మండల అధ్యక్షులు మఠం పరమేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.