9 May, 2026 | 5:32 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

దారి సమస్య తీర్చాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన

18-11-2025 12:24 AM

మహబూబాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): తన ఇంటికి దారి సమస్య పరి ష్కరించాలంటూ సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి నిరసనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతి పేటలో చోటుచేసుకుంది. బాధితుడు ధరంసోత్ రవి కుమార్ తన ఇంటికి వెళ్లడానికి ఇతరులు దారి ఇవ్వడం లేదని, సమస్య పరిష్కారం కో సం పోలీస్ స్టేషన్ కి వెళ్తే సివిల్ సమస్య గ్రా మంలో పరిష్కరించుకోవాలని సూచించారని,

గ్రామంలో పెద్ద మనుషుల పంచాయ తీ చేసిన పతికి సమస్యకు పరిష్కారం లభించడం లేదని, దారి సమస్య పరిష్కరించాలని సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగినట్టు చెప్పా డు. తన సమస్య పరిష్కరించేంతవరకు సెల్ టవర్ నుంచి దిగనని భీష్మించాడు. విష యం గూడూరు తెలుసుకున్న ఎస్త్స్ర గిరిధర్ రెడ్డి ఘటనస్థలికి చేరుకొని సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చి సెల్ టవర్ నుంచి దింపాడు.