సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు
16-03-2026 08:25 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసుల ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి సమస్యలను విని వాటి పరిష్కారానికి సత్కారం చర్యలు తీసుకుంటున్నట్టు భరోసా కల్పించారు. పోలీస్ పోలీస్ ప్రజలను వచ్చిన అర్జీల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవడం వల్ల బాధితులకు భరోసా ఏర్పడిందని గుర్తు చేశారు.




