22 May, 2026 | 8:47 PM

Breaking News

ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •  

డాక్టర్ వై లక్ష్మికి పీహెచ్‌డీ ప్రదానం

22-02-2026 12:53 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): రామాంతపూర్‌లోని అరోరా పీజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వై.లక్ష్మిహైదరాబాద్‌లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ నుంచి కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్‌డీ) పట్టాను అందుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉన్నత విద్య విద్యార్థుల మధ్య డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ విశ్లేషణపై అధ్యయనం చేశారు. డాక్టర్ లక్ష్మీ తన పరిశోధనను డాక్టర్ ఎస్. ప్రతాప్ మార్గదర్శకత్వంలో పూర్తి చేశారు. ఈ ఘనత సాధించినందుకు ఆమెని పలువురు అభినందించారు.