25 April, 2026 | 5:23 PM

Breaking News

బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత   •   దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట   •   శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •  

290 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

18-11-2025 10:14 PM

పటాన్ చెరు: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నమ్మకమైన సమాచారం మేరకు పటాన్చెరు పోలీసులు ఇస్నాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జేజే03 బీవీ 9952 నంబరు గల వాహనంలో పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. సుమారు 290 క్వింటాళ్ల బియ్యం లభించినట్లు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్డార్ అనూప్ దేవానంద్ ఫిర్యాది మేరకు లారీ యజమాని జలకేసరి సింహ్ జయవీర్ సింహ్, లారీ డ్రైవరు నారాబాయిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటాన్చెరు పోలీసులు తెలిపారు.