22 April, 2026 | 1:37 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

గాంధీ భవన్‌లో NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

09-04-2026 02:53 PM

హైదరాబాద్: గాంధీ భవన్(Gandhi Bhavan)లో NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట స్వామి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేశారు. భారత జాతీయ విద్యార్థి సంఘం (National Students' Union of India) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ పతాకాన్ని ఆవిష్కరించే అదృష్టం తనకు లభించినందుకు  మహేష్ కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  మంత్రి పొన్నం ప్రభాకర్, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, గడుగు గంగాధర్ తో పాటు  పలువురు నాయకులు పాల్గొన్నారు.