6 May, 2026 | 11:57 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

కుమ్రంభీం ఎస్పీగా నిఖిత పంత్

22-11-2025 01:58 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 21(విజయ క్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా నిఖిత పంత్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ఆయా స్థానాలకు బదిలీ చేయగా నిఖిత పంత్‌ను జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కాంతిలాల్ పాటిల్ ఈ ఏడాది 3 జూన్ న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 6 నెలలపాటు జిల్లా పోలీస్ అధికారిగా పనిచేశారు.