9 May, 2026 | 5:32 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సిసి) అవగాహన సదస్సు..

09-05-2026 04:06 PM

ఆలేరు,(విజయక్రాంతి): నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వారి అవగాహన సదస్సు ఐపీసీ చర్చ్ రఘునాథపురం రోడ్డు, ఆలేరులో జరిగింది.  ఈ సందర్భంగా డాక్టర్ మద్దెల సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ భారతదేశంలోని క్రైస్తవ హక్కులను, మత సామరస్యాన్ని పెంపొందించడం, క్రైస్తవులపై జరిగే దాడులను అరికట్టడం. ఇది చర్చి నాయకులను ఏకం చేస్తూ, రాజ్యాంగపరమైన హక్కులను కాపాడటం, దళితులైన క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులం ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేయడం మరియు సామాజిక న్యాయం కోసం పోరాడటం, క్రైస్తవులపై జరిగే హింసాత్మక సంఘటనలపై చట్టపరంగా స్పందించి, బాధితులకు అండగా నిలవడం,  చర్చిలు మరియు వివిధ క్రైస్తవ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం మా సంస్థ యొక్క సిద్ధాంతాలని తెలిపారు.