14 July, 2026 | 11:21 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్

11-10-2025 01:27 AM

చిన్న చింతకుంట, అక్టోబర్ 10 : మండలంలోని వడ్డేమాన్ ప్రభుత్వ జడ్పి ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మాక్ పోలింగ్ కార్యక్రమం లో విద్యార్థులే ఓటర్లుగా, పోటీ చేసే అభ్యర్థులుగా, పోలింగ్ అధికారులుగా, ప్రిసైడింగ్, రిటర్నింగ్ అధికారులుగా, ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తూ ఎన్నికల విధానాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి మురళి కృష్ణ హాజరై మాట్లాడుతూ ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకొని భవిష్యత్తులో బాధ్యత గల పౌరులుగా మారెందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల జి హెచ్ ఎం మోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందంపాల్గొన్నారు.