26 May, 2026 | 12:58 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

పలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

06-10-2025 12:00 AM

అలంపూర్, అక్టోబర్ 05:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించారు.ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తిమ్మాపురం నారాయణ నూతన గృహప్రవేశ కార్యక్రమంతో పాటు నూతన హోటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే పాల్గొన్నారు.

జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో అగస్త్య రెడ్డి ,గద్వాల బిఆర్‌ఎస్ ఇంచార్జి బాసు హనుమంత నాయుడు, ఈర్లదిన్నె రంగారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కిషోర్, వావిలాల రంగారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.