24 April, 2026 | 2:38 PM

Breaking News

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపిన బీఎస్పీ నాయకులు   •   ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం   •   మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన   •   డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   శంకర్‌ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ   •   సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చలు.. RTC కార్మికుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే   •   తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం   •   కారు అదుపుతప్పి బోల్తా.. మహిళ మృతి   •   ఖమ్మంలో రైతుల కోసం మహాధర్నా   •   బండి సంజయ్‎ను అడ్డుకున్న పోలీసులు.. నర్సంపేటలో హైటెన్షన్   •  

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మిల్లుదగ్ధం

07-10-2025 12:10 AM

వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లా లో విద్యుత్ ప్రమాదంతో ఐశ్వర్య ఇండస్ట్రీస్ రైస్ మిల్ లో ఉన్న యంత్రాలు కాలి బూడిదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే ఖిళ్తే ఘనపూర్ మండలం సోలిపూర్ గ్రామంలో ఉన్న ఐశ్వ ర్య ఇండస్ట్రీస్ రైస్ మిల్ లో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్ల రైస్ మిల్ లో ఉన్న మిషన్స్ సామాగ్రి పూర్తిగా ఖాళీ పోవడంతో దాదా 25 లక్షల ఆస్తి నష్టం జరిగిందని రైస్ మిల్ యజమాని నంద కి షోర్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలనిఆయనకోరారు