12 July, 2026 | 4:11 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

బీరుట్ విలవిల

07-04-2026 01:34 AM

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 36 మంది మృతి

బీరుట్, ఏప్రిల్ 6: లెబనాన్‌పై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం. ఈ ఒక్కరోజే జరిగిన దాడుల్లో కనీ సం 36 మంది మరణించారు. 210 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు ఉండటం అత్యంత విషాదం. మార్చి నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్‌వ్యాప్తంగా 1,497 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,639 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.